మన మిత్రులు - వెలుగు దివ్వెలు
శాఖమూరి శ్రీనివాస్
బాల సాహిత్య రచయిత
Details :-
|
శాఖమూరి శ్రీనివాస్. తండ్రి శంకరయ్య. తల్లి రత్నమ్మ. పుట్టిన తేది 07-12-1975.
స్వగ్రామం నల్లగుంట్ల, పెద్ద దోర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ .
1996 DSC ద్వారా Secondary Grade Teacher గా ఎంపికై ,
2009 నందు SCHOOL ASST. (PHYSICAL SCIENCE) గా పదోన్నతి పొందినారు.
నవంబరు 2014 నుండి ఇప్పటి వరకూ ప్రజా శక్తి దిన పత్రిక నందు జీవన పేజీలో ప్రతీ రోజూ శాఖమూరి రచన బొమ్మల కథ గా ప్రచురితమవుతుంది.
వీరు వ్రాసిన కథలు ఆంధ్ర భూమి, బాల మిత్ర, బుజ్జాయి, బాల జ్యోతి, చందమామ, వార్త -మొగ్గ, ప్రజా శక్తి, ఈనాడు - హాయ్ బుజ్జి, బాల భారతం, విపుల, సాక్షి -ఫన్ డే వంటి వాటిలో అనేకం ప్రచురితమయ్యాయి
సాక్షి దినపత్రికలో కొన్ని రోజుల పాటు "నాన్నా చెప్పవా ?" కాలం నిర్వహించడం జరిగింది
ప్రజా శక్తి దిన పత్రికలో 25 వరకూ బాలల వ్యక్తిత్వ వికాస వ్యాసాలు, ప్రముఖుల జీవిత విశేషాలను పరిచయం చేసే 150 వ్యాసాలు ప్రచురితం అయ్యాయి
2012 అరుణోదయ ఆర్ట్ క్రియేషన్స్ - బాల సాహిత్య పరిషత్ నిర్వహించిన రాష్త్ర స్థాయి బాలల గ్రంథాల పోటీలలో వీరు రచించిన "రంగు రంగుల్ కోడి పిల్లలు" కథా సంపుటికి ప్రత్యేక బహుమతి లభించింది
2017 జనవరి లో "తానా - మంచి పుస్తకం" వారు సమ్యుక్తంగా నిర్వహించిన పిల్లల నవలల పోటీలలో 12 ఉత్తమ నవలల్లో ఒకటిగా "నల్లమలలో..." నవల ఎంపిక అయినది.
SAKHAMURI WITH
HON'BLE PRESIDENT OF INDIA DR. A.P.J.ABDUL KALAM (2007 year)
SAKHAMURI WITH
HON'BLE GOVERNOR OF ANDHRA PRADESH SRI SHUSHIL KUMAR SHINDE (2005 year)
SAKHAMURI WITH SENIOR MOVIE ARTIST SRI GIRI BABU (2012 year)
THE NOVEL "NALLAMALALOE..." GOT BEST PRIZE
CONDUCTED BY TANA AND MANCHI PUSTAKAM
SOME MORE PUBLISHED BOOKS OF SAKHAMURI
వెన్నెల పూలు |
కన్నడ భాష లోకి అనువాదం |
అమ్మ - చిత్ర కథ |
ముత్యపు చినుకులు |
రంగు రంగుల కోడి పిల్లలు |
కప్ప - చేప |
మౌన ఫలితం |
మంచి మనసు |
ముందు చూపు |
తెలివి |